100గంటల్లోనే జైషే నాయకత్వాన్ని తుడిచిపెట్టాం – పుల్వామా దాడిపై ఆర్మీ ప్రకటన 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ప్రేరేపితులై తుపాకులు పట్టుకున్న ప్రతి ఒక్కరు లొంగిపోకపోతే మృత్యువు లేదంటే వారిని చంపేస్తామని ధిల్లాన్ చెప్పారు.…
మంటగలిసిన మానవత్వం.. ప్రియుడి కోసం కూతురినే చంపేసింది వేలూరు: వివాహేతర సంబంధం కారణంగా తన ఏడాదిన్నర చిన్నారిని హతమార్చి న కసాయి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని వాణియంబాడి నేతాజీనగర్కు చెందిన నళిని…
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పలువురికి సోషల్ మీడియాలో వేధింపులు ప్రముఖ జర్నలిస్టు బర్ఖా దత్కు తీవ్ర వేధింపులు, బెదిరింపులు వేధింపులపై ఫిర్యాదు చేస్తే..బర్ఖాదత్కు ట్విటర్ వార్నింగ్ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్…
దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న చైనా బేస్డ్ సోషల్ నెట్వర్కింగ్ యాప్ టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ బ్లూవేల్ గేమ్ కన్నా ప్రమాదకరమైనదిగా తమిళనాడు రాజకీయనాయకులు…
తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని, ఆమె భర్త మురుగన్ జైలులోనే నిరాహార దీక్ష చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వేలూరు…
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86…
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86…
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ‘నారా’వారి నాటకం కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన నారా బాబు నేడు హస్తిన నడివీధుల్లో వేస్తున్న నాటకాలు చూసి జనం నివ్వెరపోతున్నారు. ‘నవ్వి పోదురు నాకేటి సిగ్గు’ తరహాలో చంద్రబాబు సాగిస్తున్న శీలహీన…
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మోసం చేశారు: కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన…
నిండు గర్భిణికి చేయూతనందించిన ఆర్మీ శ్రీనగర్: మంచు వర్షంలో చిక్కుకుపోయిన ఓ నిండు గర్భిణికి ఇండియన్ ఆర్మీ సాయమందించింది. అనంతరం హాస్పిటల్లో చేర్పించిన ఆమెకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారని వైద్యులు తెలిపారు. ఉత్తర…